Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..
మరోవైపు దేశ వ్యాప్తంగా తెలంగాణ సహా 96 లోక్ సభ నియోజకవర్గాలకు 4 విడతలో భాగంగా నేడు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.: మరికొన్ని గంటల్లో తమిళనాడులోని 39 లోక్ సభతో పాటు దేశ వ్యాప్తంగా 102 స్థానాలకు ఎన్నికల జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి ఘట్టం రేపు ఆవిష్కృతం కానుంది. మరోవైపు ఏప్రిల్ 26న రెండో విడతలో భాగంగా 89 లోక్ సభ సీట్లకు ఎన్నికల జరగనున్నాయి. మరోవైపు మూడో విడతలో భాగంగా మే 7న 94 స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి.
ఏప్రిల్ 25 వరకూ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్దుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ డేట్గా ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4న 543 స్థానాలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధులు 13 రకాల డాక్యుమెంట్లు సమర్ఫించాల్సి ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్లో లోక్సభకు పోటీ చేసే అభ్యర్ధులు ఫారమ్ 2ఏ, అసెంబ్లీకు పోటీ చేసే అభ్యర్ధులు ఫారమ్ 2బిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరిస్తారు. సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరణ ఉండదని ఎన్నికల కమిషనర్ చెప్పారు. అభ్యర్ధులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అభ్యర్ధి నామినేషన్ను నేరుగా లేదా ప్రపోజర్ ద్వారా సమర్ధించవచ్చు.
ఎన్నికల్లో నామినేషన్తో పాటు అభ్యర్ధులు ఫారమ్ 26 సమర్ఫించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి అభ్యర్ధుల వ్యయాన్ని ఎన్నికల కమిషనర్ లెక్కిస్తోంది. వివిధ వార్తా పత్రికలు.. న్యూస్ ఛానెల్స్లలో వచ్చే ప్రకటనలు కూడా ఆయా అభ్యర్ధుల ఖాతాలో వేస్తారు. శాసనసభకు పోటీ అభ్యర్ధులు 10 వేలు డిపాజిట్ చేయాలి. అటు పార్లమెంట్ లోక్ సభకు పోటీ చేసే అభ్యర్ధులు 25 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులైతే.. 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్దులు కలెక్టరేట్లలో..
Lok Sabha Elections 2024 Telangana Andhra Pradesh
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
AP Election Notification: ఏపీలో ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల విధి విధానాలు, షెడ్యూల్ ఇలాAndhra pradesh Election 2024 notification will release today april 18 దేశంలో తొలి విడత ఎన్నికలు రేపు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది.
Weiterlesen »
Telangana Lok Sabha 2024: తెలంగాణలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ ముఖ చిత్రం.. తాజా సర్వేలో ఆ పార్టీకే అనూహ్యంగా పెరిగిన ఓట్ షేర్ ..Telangana Lok Sabha 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన జన్ లోక్ పాల్ సర్వే మరో సంచలన సర్వే విషయాలను పంచుకుంది.
Weiterlesen »
Lok Sabha Elections 2024: ఓటరు వేలికి పెట్టిన సిరా చుక్కా ఎందుకు చెరిగిపోదు.. ? ఇది ఎక్కడ తయారు చేస్తారో తెలుసా..!Lok Sabha Elections 2024: ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 17 సార్లు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఈ సారి 18వ లోక్ సభకు ఎన్నుకోవడానికి ఎన్నికల జరుతున్నాయి. అయితే.. ఎన్నికల్లో ఓటరు వేలికి సిరా గుర్తును ఎందుకు చెరిగిపోదు.. ఇది ఎక్కడ తయారు చేస్తారనే విషయానికొస్తే..
Weiterlesen »
Lok Sabha Elections 2024: మోదీకి షాక్ ఇస్తున్న న్యూస్ ఎక్స్ సర్వే.. 400 సీట్లు దాటడం కష్టమే అంటూ..Newx Survey - Lok Sabha Elections 2024: ఈ నెల 19న తొలి విడత లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని 102 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముక న్యూస్ పోర్టల్ న్యూస్ X తన సర్వేను విడుదల చేసింది.
Weiterlesen »
Chhattisgarh Encounter: లోక్ సభ ఎన్నికల వేళ తీవ్ర కలకలం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని కాంకర్ జిల్లాలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఛోటే బేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Weiterlesen »
AP Elections Latest Survey: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై మరో షాకింగ్ సర్వే.. కూటమిదే అధికారం అంటూ..AP Assembly Elections Latesh Surcey: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావుడి నెలకొంది. మరోవైపు ఏపీలో పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు అసెంబ్లికి ఒకేసారి ఎన్నికల జరగబోతున్నాయి. ఎన్నికల మరో 24 రోజుల ముందు మరో సర్వే సంస్థ ఎన్టీయే వైపు మొగ్గు ఉన్నట్టు తెలిపింది.
Weiterlesen »